ప్రస్తుతం మన సమాజంలో సమానత్వం నశించి పోతున్నది. పేదలు పేదలుగానే, ధనవంతులు ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. దీనికి మూలకారణం ప్రభుత్వ విధానాలు. ప్రభుత్వ ఆస్తులు పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి వెల్లడమే. రాజకీయ నాయకులను,ప్రభుత్వాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు,అవలంబిస్తున్న ప్రజవేతిరేక విధానాలు దీనికి ముఖ్య కారణం .
No comments:
Post a Comment